29, మే 2011, ఆదివారం

మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

14 కామెంట్‌లు
మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు.

మఖ్యమైన విశేషమేంటంటే -

22, మే 2011, ఆదివారం

"అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

3 కామెంట్‌లు
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.)

"చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు.

21, మే 2011, శనివారం

హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

4 కామెంట్‌లు
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు వెన్నెముక కూడా విరిగింది కాబట్టి, ఇక అది ఉన్నా లేనట్టే" అని అనేసింది. దానిమీద రంజనీకాంతు తొమ్మిదో టీవీలో చర్చ పెట్టాడు. ఆ చర్చ ఇలా జరిగింది..

19, మే 2011, గురువారం

సానుభూతి గెలిచింది

16 కామెంట్‌లు
జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి:

సంబంధిత టపాలు