24, ఫిబ్రవరి 2006, శుక్రవారం

హైకోర్టు ఆదేశాలు

ఇవ్వాళ, ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు:

1. ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలి.
2. విద్యాసంస్థలు ప్రకటనలు జారీ చేయరాదు.
3. హెల్మెట్లు తప్పనిసరి.
4. సీటు బెల్టులు తప్పనిసరి.
5. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్లో మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా.

ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం చెయ్యాల్సిన పనులు. మరి, వారేం చేస్తున్నట్లో!?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు