11, అక్టోబర్ 2010, సోమవారం

అయోధ్య తీర్పు న్యాయమైనదే!

36 కామెంట్‌లు
"అయోధ్య తీర్పు న్యాయంగా లేదు, సాక్ష్యాలను బట్టి కాక, నమ్మకాలను బట్టి  ఇచ్చిన తీర్పు" అని విమర్శిస్తున్నారు ఉగ్ర లౌకికవాదులు.

నిజమే, ఇది సాక్ష్యాలను బట్టి ఇచ్చిన  తీర్పు కాదు, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పే!  సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పే అయితే, మూడోవంతు కాదు, మొత్తం వివాదాస్పద స్థలమంతా హిందువులకే దక్కి ఉండాల్సింది.  ఎందుకంటే..

2, అక్టోబర్ 2010, శనివారం

సునామీ రావాలని కోరుకోకు!

160 కామెంట్‌లు
ఈమధ్య బ్లాగుల్లో ఒక కొత్త ధోరణి వచ్చింది - మనకు నచ్చని విషయం ఎక్కడైనా కనిపించిందనుకోండి.. వెంటనే మన బ్లాగుకు వెళ్ళిపోయి దాన్ని విమర్శిస్తూ ఒక కవిత రాసిపడెయ్యడమన్నమాట!   ఏదైనా కవితను కాపీకొట్టైనా సరే..  నేనూ ఒక కవిత రాసెయ్యాల్సిందే అనుకున్నాను.  కత్తిలాంటి బ్లాగు, మహేష్ కుమార్ గారి పర్ణశాల అందుబాటులో ఉందిగదా.. అందులోని దళిత తీవ్రవాదం అనే టపాను ఎంచుకున్నాను.

సంబంధిత టపాలు